మా మంత్రులకు కళ్లద్దాలు ఇవ్వండి
వారు సమస్యలను చూడలేకపోతున్నారు మంత్రి ఎర్రబెల్లికి బిజెపి ప్రతినిధి రాకేశ్ లేఖ వరంగల్ వాయిస్,హైదరాబాద్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి లేఖ రాశారు. తమ నగర ఎమ్మెల్యేలకు కంటివెలుగు కళ్లద్దాలు ఇప్పించండంటూ రాకేష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అందరూ కళ్లు సరిచూసుకొని, కళ్లద్దాలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్లను రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. పనిలో పనిగా విూలాంటి కళ్లద్దాలు తమ వరంగల్ తూర్పు, పశ్చిమ…