Warangalvoice

ప్రొఫెసర్ లింగమూర్తి ఆశయాలు స్ఫూర్తిదాయకం

సిరికొండ మధుసూదనాచారి మాజీ వీసీ చిత్రపటానికి నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ వరంగల్ వాయిస్, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్  లింగమూర్తి నివాసానికి శనివారం తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత, శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వెళ్లారు. ఇటీవల లింగమూర్తి గారు కన్నుమూసిన నేపథ్యంలో, వారి చిత్రపటానికి పూలమాల వేసి మధుసూదనాచారి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ లింగమూర్తి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి, వారిని పరామర్శించారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి…

Read More

మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల పటిష్ట అమలు

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అంగన్‌వాడీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు చైల్డ్ లైన్ (1098), సఖీ కేంద్రం సేవలపై విస్తృత ప్రచారం వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా అధికారులు పటిష్టంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మహిళా…

Read More

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 460 కోట్ల రుణాలు.. మహిళా సంఘాల ప్రగతిపై కలెక్టర్ హర్షం వరంగల్ వాయిస్, హనుమకొండ : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం హసన్ పర్తిలోని ‘సంస్కృతి విహార్’లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ),…

Read More
Prof_PanduRangarao

చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి

రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు వికాస్ హైస్కూల్‌లో ‘ఇంటాక్’ డ్రాయింగ్ పోటీలు ‘లైఫ్ ఆఫ్ ట్రీ’ అంశంపై విద్యార్థుల ప్రతిభ విజేతలకు బహుమతుల ప్రదానం వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ రెడ్డి కాలనీలోని వికాస్ హైస్కూల్‌లో గురువారం ఇంటాక్ (INTACH) హనుమకొండ చాప్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. “లైఫ్ ఆఫ్ ట్రీ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 57 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని…

Read More

వెలుగుల మేడారంగా తీర్చిదిద్దాం

🎯 విద్యుత్ శాఖ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి🎯 జాతరలో అత్యుత్తమ పనితీరు..🎯 సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత🎯 గోదావరి పుష్కరాలకు కూడా సిద్ధం 🎯 హనుమకొండలో ‘విద్యుత్ విజయోత్సవం’ వరంగల్ వాయిస్, హనుమకొండ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అన్ని శాఖల కంటే విద్యుత్ శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘మేడారం జాతర విద్యుత్ విజయోత్సవ’…

Read More

హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో డిబిఎస్ శస్త్ర చికిత్స విజయవంతం

వరంగల్ వాయిస్,హనుమకొండ :పారికిన్ సన్ వ్యాధి వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరో జనరేటిక్ వ్యాధి ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలలో 42% నుంచి 60% ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని నూరాలోజిస్ట్, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కల గుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లో వారు మాట్లాడుతూ పారీ కిన్ సన్ వ్యాధి హుజురాబాద్ కు చెందిన అశోక్…

Read More

ఉత్తమ ఇంపాక్ట్ ట్రైనర్ గా రఘు రాఘవేంద్ర స్వామి

* ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస నైపుణ్య శిక్షణ శిబిరం  * శిక్షణ పొందిన వారికి అవార్డుల ప్రధానం వరంగల్ వాయిస్ (కుమార్ పల్లి హనుమకొండ సెప్టెంబర్ 25) :ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సైకాలజిస్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి హనుమకొండ జిల్లా కుమార్ పల్లి లోని డైమండ్ హిల్ బ్యాంకేట్  హాల్ హాల్ నందు రెండు రోజుల…

Read More

జాగృతి మట్టి గణపతికి బహుమతి

వరంగల్ వాయిస్, హనుమకొండ  :హనుమకొండ లోని నయీమ్ నగర్ లోని జాగృతి కాలనీ, లోటస్ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా మట్టి గణపతి కి రెండో బహుమతి లభించింది. గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి మండపాల నిర్వాహకులకు కాళోజి కళాక్షేత్రంలో బహుమతుల ప్రధానం గురువారం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నిర్వాహకులు ఈ…

Read More

హనుమకొండలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి  వేడుకలు

ఉత్తర తెలంగాణ కేంద్రంగా గొల్లకురుమల సాంస్కృతిక సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. వరంగల్ వాయిస్, హనుమకొండ :జానపద కళాకారుల ప్రదర్శనతో శ్రీకృష్ణుని శోభాయాత్రఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లులో ‘యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్’ వేదికగా కుడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉత్తర తెలంగాణ వేదికగా గొల్లకురుమల ఐక్యతను చాటేలా ఈ గొల్లకురుమ సాంస్కృతికం సమ్మేళనాన్ని…

Read More

పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం

వరంగల్ వాయిస్,హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేవ పథకాలలో భాగంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు ఉత్క్రిష్ట సేవ పతకం లభించింది. ఈ సందర్బంగా పోలీస్ కానిస్టేబుల్ కల్లూరి శ్యామ్ సుందర్ కు పోలీస్ ఉన్నతాధికారులు,బంధుమిత్రులు,పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Read More