Warangalvoice

GKM

డోర్నకల్ యాదవుల్లో ముసలం

సోషల్ మీడియా వేదికగా పోస్టుల యుద్ధం వరంగల్ వాయిస్, డోర్నకల్: డోర్నకల్ యాదవ కులంలో ముసలం పుట్టింది. గొర్రెల పెంపకదారుల సహకార సంఘం కమిటీ ఇందుకు వేదికైంది. ఆ సంఘానికి మండల చైర్మన్ గా పనిచేసిన కేశబోయిన మల్లేశం పదవీ కాలం ముగిసిందని, ప్రస్తుతం కమిటీ బాధ్యతలు పశు వైద్యధికారి సురేష్ కు ఇవ్వడంతో తదుపరి ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇన్ చార్జి చూస్తారని మాజీ ఎంపీటీసీ కొత్త రాంబాబు నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ…

Read More
Self Governance Day at Krishnaveni Talent School

క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో స్వయం పాలన దినోత్సవం

వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానికి డీజిల్ కాలనీలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం రోజున స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఉ త్తమంగా బోధించిన పలువురు విద్యార్థులకు ప్రిన్సిపాల్ శీరీష బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ షరీఫ్, ప్రిన్సిపాల్ శీరిష, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More
chenetha

అధికారులే అక్రమార్కులు – చేనేత దందాలో అంద‌రూ వాటాదారులే..

ల‌క్ష‌ల్లో జీఎస్టీ ఎగ‌వేత‌ నిద్ర మ‌త్తులో చేనేత, జౌళి శాఖ‌ ప‌ర్సంటేజీల వారీగా పంప‌కాలు ఆడిట్ రిపోర్టుల‌పై అసిస్టెంట్ రిజిస్ట్రార్‌చే సంత‌కాలు ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ గండి చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికుల డిమాండ్   చేనేత కార్మికుల‌ను అన్ని విధాలుగా ఆదుకోవాల‌న్న లక్ష్యంతో వివిధ కాంపొనెంటుల కింద కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ప్ర‌వేశ పెట్టిన ఆర్ ఆర్ ఆర్ ప‌థ‌కం చేనేత, జౌళి శాఖ అధికారుల‌కు కాసుల పంట పండించింది. కోట్ల రూపాయ‌ల…

Read More
cannabis

256కిలోల గంజాయి స్వాధీనం

ముగ్గురు నిందితుల అరెస్ట్ వరంగల్ వాయిస్, క్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ , హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువగల గంజాయితో పాటు గంజాయి తరలిస్తున్న కారును, ఒక మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్…

Read More
Warangal Voice

ఆర్థిక శక్తిగా తెలంగాణ

అన్నిరంగాల్లో రాష్ట్రం పురోగమనం దేశంలోనే అద్భత విజయం.. 24 గంటల విద్యుత్‌ అత్యధిక ధాన్యం ఉత్పత్తితో దేశానికి అన్నపూర్ణ 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటు మిషన్‌ భగీరథతలో వందశాతం గ్రామాలకు తాగునీటి సౌకర్యం గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్‌ 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మువ్వెన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. వాడవాడనా సంబురాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ గోల్కొండలో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించి, అనంతరం రాష్ట్ర…

Read More
Midnight dawn Sunrise

అర్ధరాత్రి అరుణోదయం

అరవయ్యేండ్ల సంగ్రామం తరువాత భారత జాతి విముక్తిని సాధించింది. 15 ఆగస్టు 1947 భారత జాతికి వెలుగుల దినం, ఉత్సవ దినం, పర్వదినం, పరువాల దినం. భారత జాతికి రెండు శతాబ్దాల అంగ్రేజుల దాస్యం నుంచి విముక్తి గలిగింది. ఇది స్థూల దృష్టి. భారతజాతి ఎన్నో శతాబ్దాలుగా ‘స్వరాజ్యం’ కోల్పోయింది. సురాజ్యమూ నష్టపోయింది. మనం స్వరాజ్యం సాధించుకున్నం. ఇక మనను పైవాడు పాలించాడు. మనమే పాలించుకుంటాం. ఇది మన దేశం. దీనిని మనమే చక్కబరచుకుంటాం. 1947 ఆగస్టు…

Read More
Warangal Voice

మూడు తరాల ముచ్చటైన రాఖీ వేడుక

కేసీఆర్, కేటీఆర్, హిమాన్ష్ లకు రాఖీలు కట్టిన ఆడపడుచులు వరంగల్ వాయిస్, ప్రగతిభవన్ : హైదరాబాద్ ప్రగతిభవన్ లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హిమాన్ష్ లకు వారి ఇంటి ఆడపడుచులు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్ కు అతని సోదరిమణులు రాఖీ కట్టగా, కేటీఆర్ కు తన చెల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. హిమాన్ష్ కు అతని సోదరి రాఖీ కట్టి వేడుకలు జరుపుకున్నారు. ఇలా ముగ్గురికి…

Read More
Enugula Rakesh Reddy

నాకు మీరు రక్ష – మీకు నేను రక్ష

మనమంతా ఈ దేశానికి, ధర్మానికి రక్ష బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: ‘తోబుట్టువులు లేని నాకు మీ ప్రేమానురాగాలు ఆప్యాయతలు నన్ను కట్టిపడేశాయి..’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి 11వ డివిజన్ పోతననగర్ కాలనీ మహిళలను కొనియాడారు. గురువారం ఆయనకు పలువురు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. మనసా వాచా అందరికీ అన్నలా అండగా ఉంటానన్నారు. రక్షా బంధన్ బంధానికి…

Read More