Warangalvoice

హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో డిబిఎస్ శస్త్ర చికిత్స విజయవంతం

వరంగల్ వాయిస్,హనుమకొండ :పారికిన్ సన్ వ్యాధి వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరో జనరేటిక్ వ్యాధి ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలలో 42% నుంచి 60% ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని నూరాలోజిస్ట్, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కల గుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లో వారు మాట్లాడుతూ పారీ కిన్ సన్ వ్యాధి హుజురాబాద్ కు చెందిన అశోక్…

Read More
e-sanjeevani

ఇంటి వద్దకే ఉచిత వైద్య సేవలు

ప్రభుత్వం అందిస్తున్న ‘ఈ-సంజీవని’తో అందుబాటు! హాస్పిటల్ కు వెళ్ళకుండానే వైద్య సేవలు ఉచిత కన్సల్టేషన్ తోపాటు, వాడవలసిన మందుల వివరాలు రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అందుబాటులో వేలాదిమంది వైద్యులు, స్పెషలిస్టులు వీడియో కాల్ సదుపాయం చికిత్స వివరాలు ఎప్పడంటే అప్పుడు తెలుసుకునే వెసులుబాటు పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మన జీవితాలను మరింత సులభతరం చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఇది ఎంతో…

Read More
Maganti Gopinath Health Condition Serious.. joins private hospital in Hyderabad

Maganti Gopinath : ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

Maganti Gopinath : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. గత కొంత కాలంగా మాగంటి గోపినాథ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు…

Read More