Warangalvoice

GKM

he medical department is alerted about Corona

కరోనాపై అప్రమత్తం అయిన వైద్యశాఖ

మరోమారు అధికారులకు మంత్రి ఆదేశాలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్తగా కేసులునమోదవుతున్న నేపథ్యంలో ఆ దిశగా వైద్యఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాప్తి వార్తల నేపథ్యంలో అధికారులు కరోనా నివారణను దృష్టిలో పెట్టుకుని అనుమానితులను గుర్తించి భయాన్ని పోగొట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌`19 వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యల మేరకు అధికారులు కృషి చేస్తున్నారు. మంత్రి హరీష్‌ రావు ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదించి ఆరా…

Read More
Actions for development in villages

గ్రామాల్లో అభివృద్దికి చర్యలు

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి వరంగల్ వాయిస్,పెద్దపల్లి: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ రాష్టాన్రికే దక్కిందని పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంతోపాటు గోదాంల నిర్మాణం,తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు…

Read More
The welfare of the poor is the aim of the government

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కాంగ్రెస్‌, బిజెపిలకు విమర్శలే లక్ష్యం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్నదని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. బంగారు తెలంగాణకు భాగ్యనగరాన్ని మణిహారంలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, అభివృద్ధి వికేంద్రీకరణ వంటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ విపక్షాలకు ఎందుకు కానరావడం…

Read More
We are on the path of kavitha

కవిత బాటలోనే మాగుంట

ఇడి విచారణకు హాజరుపై ఉత్కంఠ నిర్ణీత సమయం దాటినా రాలేక పోయిన ఎంపి వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒంగోలు వైసీపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా కవిత బాటలోనే నడుస్తున్నారు. ఆయనను మార్చి 18న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కవిత తమ విచారణకు సహకరించకపోవడంతో ముందు మాగుంట శ్రీనివాసులరెడ్డి వైపు నుంచి మద్యం కుంభకోణం కేసును నరుక్కురావాలని ఈడీ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మార్చి 18న ఈడీ విచారణకు వైసీపీ…

Read More
Strongly Telangana Public Service Commission

పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ పటిష్టంగానే ఉంది అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు త్వరలోనే మళ్లీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అసవరం లేదు తప్పు చేసిన ఇద్దరి వెనక ఎవరున్నా వదలిపెట్టం విూడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ స్పష్టీకరణ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పటిష్టంగా ఉందని…పేపర్‌ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని…..

Read More
Ruling party leaders in paper leak

పేపర్‌ లీకులో అధికార పార్టీ నేతలు

కెటిఆర్‌ కుసన్నల్లోనే వ్యవహారం బిజెఇఐఎం కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్పీఎస్సీ క్వశ్చన్‌ పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్‌ బెయిలెబుల్‌ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుబట్టారు. ఉండటం వేస్టని, వెంటనే కేటీఆర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ చేసినవాళ్లంతా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనని, వాళ్లందరూ ఎదో ఒక పదవితో సంబంధం…

Read More
MLC Kavitha who attended the ED hearing

ఇడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత

పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత విచారణ కొనసాగిస్తున్న ఇడి అధికారులు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత కార్యాలయం లోకి వెళ్లారు. కాగా, కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నేతలు తుగ్లక్‌రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు….

Read More
The deadline for the Secretariat has been finalized

సచివాలయానికి ముహూర్తం ఖరారు

ఏప్రిల్‌ 30 ప్రారంభించాలని కెసిఆర్‌ నిర్ణయం నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్‌ 14న అంబేడ్కర్‌ స్మృతి వనం. .. జూన్‌ 2న అమరుల స్థూపం ప్రారంభం వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: కొత్తగా నిర్మించిన సచివాలయానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్‌ సాగర్‌ పక్కనే స్మృతి వనాన్ని జూన్‌ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ…

Read More
omen's world has risen as the stage of Hastina

హస్తిన వేదికగా లేచింది మహిళా లోకం

మహిళా రిజర్వేషన్లపై పిడికిలి బిగింపు జంతర్‌మంతర్‌ వద్ద దీక్షను ప్రారంభించిన ఏచూరి మహిళాబిల్లు చారిత్రక అవసరమన్న కవిత వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకూ విశ్రమించేది లేదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెళ్లడిరచారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో…

Read More
And for Jagan, Visakha is steel

ఇక జగన్‌కు విశాఖ ఉక్కు సెగ

రాజధానిని తరలిస్తే మరింత ఉధృతంగా పోరాటం ఇక నిరంతరంగా పోరాటాలకు అవకాశం వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: విశాఖకు రాజధానిని మారుస్తానని, త్వరలోనే తన నివాసం కూడా విశాఖే అని చెబుతున్న సిఎం జగన్‌ ఇక వివృాక ఉక్కు ఆందోళనలను ప్రత్యక్షంగా ఎదుర్కోక తప్పదు. ఆరునూరైనా విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మేస్తామన్న కేంద్రం ప్రకటనతో ఇప్పటికే విశాఖ ప్రజలు,కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కానివ్వబోం.. అంటూ కార్మిక సంఘాలు…

Read More