నిరుపేద కుటుంబానికి అండగా ‘పేదల వకీల్’
25 కిలోల బియ్యం అందజేతవరంగల్ వాయిస్, గోవిందరావుపేట : నిరుపేద కుటుంబాల్లో విషాదం నెలకొన్నప్పుడు మానవత్వంతో స్పందించి ఆదుకోవడంలో యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుండాలని అసైన్డ్ భూమి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్ కలకోటి మహేందర్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన తిప్పారపు దుర్గమ్మ (75) ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మహేందర్ శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు,…