Warangalvoice

Sahith Gaddam

CM Revanth Reddy KEY Comments on Caste Census

CM Revanth Reddy: కులగణనపై బీఆర్ఎస్, బీజేపీ కుట్ర. సీఎం రేవంత్‌రెడ్డి పైర్

CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనలో ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుందని విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్ర పన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. కులగణనపై కోర్టుల్లో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు….

Read More
Brs Working President Ktr Gave Challenge To Pm Modi And Rahul Gandhi

మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ వంద జోడో యాత్ర‌లు చేసినా.. ఈ అభివృద్ధిని సాధించ‌లేరు : కేటీఆర్

KTR | దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ మ‌రో వంద జోడోయాత్ర‌లు చేసినా.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా.. రాహుల్ గాంధీ మ‌రో వంద జోడోయాత్ర‌లు చేసినా.. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్…

Read More
Brs Working President Ktr Responds On Slbc Tunnel Accident And Cm Revanth Reddy Takes Full Responsibility

KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ ప్ర‌మాదం.. పూర్తి బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిదే : కేటీఆర్

KTR | ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే వ‌హించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనం…

Read More
Rescue Operation Continuing At Slbc Tunnel Nagarkurnool

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. చిక్కుకున్న కార్మికులు వీళ్లే!

వరంగల్ వాయిస్, నాగర్ కర్నూలు: నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే సొరంగంలో చిక్కుకున్న కార్మికుల వివరాలను ప్రకటించింది. సొరంగంలో జర్విసింగ్‌ (పంజాబ్‌), సన్నీసింగ్‌ (జమ్ముకశ్మీర్‌), మనోజ్‌ దోబే (యూపీ), శ్రీనివాసులు, సందీప్‌, సంతోష్‌ జట్కా ఇరాన్‌ చిక్కుకున్నట్లుగా తెలిపింది. వారి ఆచూకీ కోసం…

Read More
A Mysterious Disease Hits Poultry Farms In Konnur Madanapuram Mandal Wanaparthy District In Telangana

Mysterious disease | కొన్నూర్‌లో అంతుచిక్కని వ్యాధి.. మూడు రోజుల్లో 2500 కోళ్లు మృతి

Mysterious disease | బర్డ్‌ ఫ్లూ కారణంగా ఏపీ (Andhrapradesh) లో పెద్ద సంఖ్యలో ఫారమ్‌ కోళ్లు, నాటు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తెలంగాణ (Telangana) లో కూడా అక్కడక్కడ బర్డ్‌ ఫ్లూ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో వనపర్తి (Wanaparthy) జిల్లా మదనపురం (Madanapuram) మండలం కొన్నూర్‌ (Konnur) గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో భారీ సంఖ్యలో కోళ్లు మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. Mysterious disease : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బర్డ్‌ ఫ్లూ (Bird Flu)…

Read More
A Farmer Protest At Gandhi Bhavan For Crop Loans

Gandhi Bhavan | రుణ‌మాఫీ కాలేదంటూ.. గాంధీ భ‌వ‌న్ మెట్ల మీద వృద్ధ రైతు ధ‌ర్నా..

Gandhi Bhavan | కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్ రెడ్డి మాట‌లు.. నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కాక‌పోవ‌డంతో.. రేవంత్ స‌ర్కార్‌పై ఆగ్ర‌హంతో ఉన్నారు. అవ‌కాశం ఉన్న చోట రైతులు…

Read More
Maganti Gopinath Health Condition Serious.. joins private hospital in Hyderabad

Maganti Gopinath : ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక

Maganti Gopinath : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. గత కొంత కాలంగా మాగంటి గోపినాథ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో.. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు…

Read More
Brs Mlc Kavitha Sensational Comments On Sc Reservations

MLC Kavitha | సుప్రీం తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు.. రేవంత్, మోదీ చేసిందేమీ లేదు : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | సుప్రీంకోర్టు తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు ప‌డ్డాయ‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు వ‌ల్లే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు బాట‌లు ప‌డ్డాయ‌ని, ఈ విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ క‌విత నివాసంలో దళిత బంధు…

Read More
Omar Abdullah Takes Delhi Metro Ride Says Not Driving Again

Omar Abdullah | ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఒమర్‌ అబ్దుల్లా.. ఇకపై కారులో వెళ్లబోనని స్పష్టం

Omar Abdullah | జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు. వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సౌకర్యాన్ని ఆయన ప్రశంసించారు. చాలా సమయం ఆదా అయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై కారులో వెళ్లబోనని అన్నారు….

Read More
Brs Ex Mla Gandra Venkataramana Reddy Condemns Komatireddy Venkatreddy Comments

Gandra Venkataramana Reddy | హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు.

వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : హ‌త్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకే అల‌వాటు.. బీఆర్ఎస్ పార్టీ హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌దు అని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మ‌తి భ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గండ్రా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లిలో రాజలింగ మూర్తి హత్యను బీఆర్ఎస్ మాజీ శాసన సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోంది. ఈ హ‌త్య‌ను బీఆర్ఎస్ పార్టీ,…

Read More