Warangalvoice

Sahith Gaddam

Congress Mla Expressed His Dissatisfaction On Own Party

కాంగ్రెస్‌ పార్టీ తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి

Congress MLA | కాంగ్రెస్‌ పార్టీ  తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో చేరినవాళ్లకు పదవులు కట్టబెట్టి అందలం ఎక్కించడం ఏమాత్రం సబబుకాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు….

Read More
T Pcc Chief Mahesh Kumar Goud Responds On Teenmar Mallanna Suspension From Congress Party

T PCC | రాహుల్ గాంధీ ఆదేశాల మేర‌కే తీన్మార్ మ‌ల్ల‌న్న స‌స్పెండ్ : టీ పీసీసీ చీఫ్‌

T PCC | కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న స‌స్పెన్ష‌న్‌పై టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో ఏఐసీసీ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న స‌స్పెన్ష‌న్‌పై టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మ‌ల్ల‌న్న విష‌యంలో ఏఐసీసీ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల‌తోనే తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు పేర్కొన్నారు. పార్టీ కార్య‌క‌లాపాల‌కు వ్య‌తిరేకంగా…

Read More
Brs Mlc Kavitha Fire On Revanth Reddy Politics

MLC Kavitha | కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల వ‌ల్ల 4.5 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు న‌ష్టం : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | కొడంగ‌ల్ – నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు – రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, నాగ‌ర్‌క‌ర్నూల్ : కొడంగ‌ల్ – నారాయణపేట్ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరు – రంగారెడ్డి కంపోనెంట్స్ తీసివేయడం వల్ల 4.5 లక్షల ఎకరాలకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు బీమా నుంచి కాకుండా జూరాల నుంచి…

Read More
Brahmanandam Launches Spring Spry 2025 At Warangal Nit

Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. నిట్లో సందడి చేసిన బ్రహ్మానందం

Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ వాయిస్, హనుమకొండ : ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం  విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ నిట్లో(Warangal NIT) స్ప్రింగ్ స్ప్రి 2025 ప్రారంభించి మాట్లాడారు. చాలా పేదరికం నుంచి ఎన్నో అడ్డంకులు, అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి, డా. బీఆర్‌ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఎంతో కష్టపడి…

Read More
Missiles Exhibition open Defence Minister Rajnath singh at gachibowli stadium Hyderabad

Rajnath Singh: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు

Rajnath Singh: యూపీఐ లావాదేవీలలో భారత్ నేడు అగ్రగామిగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గతేడాది అంటే.. 2024లో భారత్‌లో రూ. 171 బిలియన్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. ఈ మొత్తం లావాదేవీల విలువ రూ. 2.45 లక్షల కోట్ల రూపాయిలని ఆయన సోదాహరణగా వివరించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. గ్లోబల్ లీడర్ షిప్‌లో యువతదే…

Read More
Brs Mlc Kavitha Demands That 46 Percent Reservation Should Be Provided To Bcs

MLC Kavitha | ఆయా రంగాల్లో బీసీల‌కు 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల్సిందే : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | బీసీల‌కు విద్యా, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, నాగ‌ర్‌క‌ర్నూల్ : బీసీల‌కు విద్యా, ఉపాధి, రాజ‌కీయ రంగాల్లో వేర్వేరుగా 46 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. అయితే ఈ మూడింటికి సంబంధించి వేర్వేరు బిల్లుల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశపెట్టాల‌ని డిమాండ్ చేశారు క‌విత‌. నాగర్‌కర్నూల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్వర్యంలో నిర్వ‌హించిన రౌండ్ టేబుల్…

Read More
Another Case Registered Against Former Minister Harish Rao

Harish Rao | మాజీ మంత్రి హ‌రీశ్‌రావుపై మ‌రో కేసు న‌మోదు

Harish Rao | ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిత్యం ప్ర‌శ్నిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావుపై రేవంత్ స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిత్యం ప్ర‌శ్నిస్తున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావుపై రేవంత్ స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూనే ఉంది. ఏదో ఒక ర‌కంగా హ‌రీశ్‌రావుపై కేసులు నమోదు చేస్తూ.. ఇబ్బందుల‌కు గురి చేస్తుంది రేవంత్ స‌ర్కార్. తాజాగా…

Read More
Detention Of Irrigation Officers In Panchayat Office

Farmers Protest | పంచాయతీ కార్యాలయంలో నీటిపారుదల అధికారుల నిర్బంధం

Farmers Protest | నిజాంసాగర్ కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను రైతులు నిర్బంధించారు. వరంగల్ వాయిస్,  బోధన్ రూరల్ : నిజాంసాగర్ (Nizamsagar ) కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను ( Irrigation Officers ) రైతులు (Farmers)  నిర్బంధించారు. నిజాంసాగర్ డి 28 కెనాల్…

Read More
Springspree Event Wil Be Start In Warangal Nit From Tommarrow

SpringSpree | వరంగల్‌ NIT లో మూడు రోజులు స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌.. పాల్గొననున్న బ్రహ్మానందం

SpringSpree | వరంగల్ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలను వెల్లడించారు. వరంగల్ వాయిస్,  హనుమకొండ  : వరంగల్ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ ఈవెంట్‌ 2025 కి ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు ఈ సాంస్కృతిక…

Read More
Telangana MLC Election Polling Ended on 4 PM 27th Feb 2025

MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..

మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ.. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను లెక్కిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు…

Read More