Warangalvoice

GKM

A conspiracy to defame the government

ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే కుట్ర

బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి మంత్రులు జగదీశ్‌ రెడ్డి, గంగుల డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ అన్నారు. పశ్నాపత్రాల అడ్డంగా దొరికిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ సంజయ్‌ని ఆ పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌ రెడ్డి విూడియాతో మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌లోకి…

Read More
Leaked question papers.. KTR's harsh comments

ప్రశ్నపత్రాల లీక్‌.. కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

వరంగల్ వాయిస్,హైదరాబాద్: తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నాయకులు చెలగాటమాడుతున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు.. తదనంతర పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం. కానీ, అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం’’ అని కేటీఆర్‌ ఘాటుగా…

Read More
With the arrest of Bandi Sanjay, the irregularities cannot be covered up

బండి సంజయ్‌ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు

కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్‌ ను అర్ధరాత్రి అకారణంగా, అక్రమంగా అరెస్ట్‌ చేసి ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ… అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి అవినీతి, అక్రమాలు బయటపడకుండా ఆపలేరన్నారు. అయినా తమ పోరాటం ఆగదన్నారు. గతంలో తీన్మార్‌ మల్లన్న, అంతకు ముందు రఘు.. ఇలా…

Read More
Hindi Tenth Paper Leaked in Warangal

వరంగల్‌లో హిందీ టెన్త్‌ పేపర్‌ లీక్‌

వాట్సాప్‌ గ్రూపుల్లో ఉదయమే ప్రత్యక్షం లీక్‌ కాదని సమర్థించుకున్న డిఇవో లీక్‌ వార్తలపై చర్య తీసుకోవాలని మంత్రి సబిత ఆదేశం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలంగాణలో క్వశ్చన్‌ పేపర్‌ లీక్స్‌ కలకలం రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ నుంచి పదో తరగతి పరీక్షల వరకు పేపర్‌ లీక్స్‌ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటిరోజే తెలుగు పేపర్‌ లీక్‌ అయిన విషయం తెలిసిందే. రెండు రోజు మంగళవారం కూడా హిందీ పేపర్‌ లీక్‌…

Read More
There is no backwardness in grain purchases

ధాన్యం కొనుగోళ్లలో వెనకడుగు లేదు

కేంద్రం సహకరించకున్నా ముందుకే పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ వరంగల్ వాయిస్,కరీంనగర్‌: వరి ధాన్యం కొనుగోలు విషయంలో సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయం వల్లనే రైతులకు మేలు జరుగుతోందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేంద్రం మొండికేసినా రాష్ట్రంలో చివరిగింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్రమంత్రి పేర్కొన్నారు. కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌ ముందే రైతులకు సూచించారన్నారు….

Read More
A beacon of hope for the oppressed

అణగారిని వర్గాల ఆశాజ్యోతి

నిఖార్సయిన దళితబంధు..బాబూ జగ్జీవన్‌ రామ్‌ వరంగల్ వాయిస్,పాట్నా: బాబుజీగా ప్రసిద్ది చెందిన జగ్జీవన్‌ రామ్‌ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళితబంధుగా చెప్పుకోవాలి. చరణ్‌సింగ్‌ తరవాత ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా ఎందుకనో ఆనాటి పరిస్థితులు అనుకూలించలేదు. అలా జరిగివుంటే ఓ దళితుడు దేశ ప్రధాని అయ్యారన్న చరిత్ర ఉండేది. ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్‌ 5న బాబూ జగ్జీవన్‌ రామ్‌ పుట్టారు. ఆయన తండ్రి శోబీరామ్‌, తల్లి…

Read More
Electricity charges to be reduced with coolroof policy

కూల్‌రూఫ్‌ పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు

భవనాలకు కూల్‌రూఫ్‌తో మంచి ప్రయోజనాలు ప్రజల్లో విస్తృతంతగా ప్రచారం చేయాలి కూల్‌రూఫ్‌ పాలసీ విడుదల సందర్భంగా కెటిఆర్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ రూఫ్‌ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. ఇంటితోపాటు, గోడలను కూల్‌రూఫ్‌ ఉంచుకుంటే విద్యుత్‌ వినియోగం కూడా తగ్గుతుందన్నారు. మొదట తమ ఇంటిపై కూల్‌ రూఫ్‌ విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ సీడీఎంఏ ఆఫీస్‌లో కూల్‌రూఫ్‌ విధానంపై ఆయన మాట్లాడారు. భవన…

Read More
Telugu State Tenth Exams Begin

తెలుగు రాష్టాల్ల్రో టెన్త్‌ పరీక్షలు ప్రారంభం

టెన్త పరీక్షా కేంద్రాలవద్ద కోలాహలం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: తెలుగు రాష్టాల్ల్రో పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ లో ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఆరు పేపర్లతోనే టెన్త్‌ పరీక్షలను ఎస్‌ఎస్‌స్సీ బోర్డు నిర్వహించనుంది. ఏప్రిల్‌ 3 నుండి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను అధికారులు…

Read More
Annual Brahmotvasa in Ottimitta

ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్వసాలు

నవనీతకృష్ణాలంకారంలో రామయ్య ముగ్ధమనోహర రూపం వరంగల్ వాయిస్,ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం నవనీతకృష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్‌, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్నదొంగ. రేప్లలెలో బాలకృష్ణుడు యశోదమ్మ…

Read More
Spring celebrations in Tirumala are grand

తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు

శ్రీదేవీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన శ్రీవారు మూడు రోజుల పాటు వివిధ సేవల నిలిపివేత వరంగల్ వాయిస్,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 3 నుంచి 5వ…

Read More