Warangalvoice

Center's cover-up on Polavaram

పోలవరంపై కేంద్రం కప్పదాటు వ్యవహారం

గట్టిగా నిలదీయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలం విభజన జరిగి 9 ఏళ్లు కావస్తున్న కదలని ప్రాజెక్ట్‌ నిర్వాసితుల విషయంలో కేంద్ర, రాష్టాల్ర దోబూచులాట వరంగల్ వాయిస్,అమరావతి:పోలవరానికి కేంద్రం కల్పిస్తున్న అడ్డంకులపై నిలదీసి పోరాడడంలో వైసిపి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పోలవరంపై చంద్రబాబుపై విమర్శలకే మంత్రులు, సిఎం జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాకాకుండా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు. దీంతో విభజన జరిగి 9 ఏళ్లు కావస్తున్నా పోలవరం పూర్తి కాలేదు. నిర్వాసితులకు పరిహారం దక్కలేదు….

Read More