శాకంబరి శరణం మమ:
అంగరంగ వైభవంగా ముగిసిన భద్రకాళి నవరాత్రోత్సవాలు 4 టన్నుల పండ్లు, కూరగాయలతో అమ్మవారి అలంకరణ సేంద్రియ పద్ధతిలో పండిరచిన వ్యవసాయ క్షేత్రాలనుంచి సేకరణ జోరువానలోనూ తరలి వచ్చిన భక్తులు భారీ బందోబస్తు చేసిన పోలీసులు జై భద్రకాళీ.. జై జై శాకంబరి మాత.. అంటూ భక్తులు భక్తిభావంతో పులకించి పోయారు. అమ్మవారి శాకంబరి నవరాత్రులు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు భద్రకాళి మాత శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ కోసం సేంద్రియ పద్ధతిలో…