Warangalvoice

Warangal Voice

కాంగ్రెస్ సత్యాగ్రహ..

సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణపై ఆగ్రహం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల దీక్షలు అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ హనుమకొండలో ‘నాయిని’ ఆధ్వర్యంలో నిరసన వరంగల్ వాయిస్, హనుమకొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ అక్రమ నోటీసులు జారీ చేయడాన్ని, రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా…

Read More
banoth shankar nayak distribute cheques

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంఎమ్మెల్యే శంకర్ నాయక్వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలలోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 47 మంది బాధితులకు మంజూరైన రూ.15,99,500 విలువ గల చెక్కులను అందించారు….

Read More

ఈడీ పేరుతో కక్ష సాధింపులా?

మచ్చలేని నేతలను ఇబ్బందులు పెడుతారా..కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు..కాంగ్రెస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షుడు నాయినికాజీపేట చౌరస్తాలో రాస్తారోకో వరంగల్ వాయిస్, కాజీపేట: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీపై మోడీ ప్రభుత్వం ఈడీ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దానికి నిరసనగా శుక్రవారం కాజీపేట చౌరస్తాలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి…

Read More
Warangal Voice

మోడీ రాకతో పెరిగిన పొలిటికల్‌ హీట్‌

మరోమారు పరస్పర ఆరోపణలతో వేడెక్కుతున్న రాజకీయం సర్వత్రా ఇప్పుడు రాజకీయంగా ఇదే చర్చ వరంగల్ వాయిస్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పుడు బిజెపి కార్యవర్గ సమావేశాలు, మోడీ పర్యటన, ప్రసంగం,కెసిఆర్‌ వ్యవహార శైలిపైనే పెద్దగా చర్చ సాగుతోంది. ఇంతగా పరస్పరం శతృవులుగా మారిన పరిణామాలపైనా చర్చించకుంటున్నారు. అదేపనిగా కేంద్రాన్ని, మోడీని తిడుతున్న టిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడుతున్నారు. మరికొందరు సమర్థిస్తున్నారు. మోడీ తెలంగాణకు ఏం చేశారనే వారు కూడా ఉన్నారు.అయితే మోడీ మాత్రం ఇటీవలి తన పర్యటనలో అందరితో…

Read More
Reddish Kadavendi

ఎరుపెక్కిన కడవెండి

ఘనంగా దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతి దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి నివాళులర్పించిన సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వరంగల్‌ వాయిస్‌, దేవరుప్పుల : చరిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కొనియాడారు. సోమవారం దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య 76వ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని అమరుల అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి సీపీఐ శ్రేణులతో కలిసి ర్యాలీగా…

Read More
All eyes on Hyderabad..

అందరి చూపు హైదరాబాద్‌ వైపు..

బీజేపీ జాతీయ తీర్మానాలు, మోడీ సభపై ఆసక్తి నిశితంగా పరిశీలిస్తున్నప్రత్యర్థి పార్టీలు ప్రధాన సమావేశాల హాల్‌కు కాకతీయ ప్రాంగణంగా పేరు బస ప్రాంతానికి సమ్మక్క, సారలక్క నిలయం సెంటిమెంట్‌గా మారుతున్న తెలంగాణ భారతీయ జనతాపార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను దేశంలోని అన్ని పార్టీలతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నిశితంగా పరిశీలిస్తోంది. తెలంగాణలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీకి చెందిన అతిరథ…

Read More
On Hunter Road.. Fight.. Fight

హంటర్‌ రోడ్డులో.. డిష్యుం.. డిష్యుం

బీజేపీ, కాంగ్రెస్‌ లీడర్లు తన్నుకున్నరు రణరంగంగా మారిన బీజేపీ ఆఫీస్‌ ఏరియా అడ్డుకున్న పోలీసులు.. ఒకరికి గాయాలు జాతీయ పార్టీలు అనేది మరిచారు.. వీధి రౌడీల్లా రోడ్డు మీదే తన్నుకున్నారు.. నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ తిట్టుకున్నారు.. కర్రలతో ఒకరిపై ఒకరు దూకారు.. వాహనాలను ధ్వంసం చేశారు.. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడి చేయడంతో ఒకరికి గాయాలయ్యాయి. శుక్రవారం హనుమకొండ హంటర్‌ రోడ్డు బీజేపీ ఆఫీస్‌ ఏరియా అంతా రణరంగంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌…

Read More
'Kashaya' exercise to show power

సత్తా చాటేందుకు ‘కాషాయ’ కసరత్తు

మోదీ బహిరంగ సభకు పక్కా స్కెచ్‌ ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 15వేల మంది వరంగల్‌ నుంచి ప్రత్యేక రైలు ఖమ్మం, మహబూబాబాద్‌ మీదుగా మరో రైలు బూత్‌ స్థాయి నేతలకే బాధ్యతలు మూడు రోజుల ముందుగానే పార్టీ మోర్చాలతో సమావేశం తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని…

Read More
ktr

పనితీరు మార్చుకోండి..

వివాదాస్పద ఎమ్మెల్యేలకు కేటీఆర్‌ వార్నింగ్‌ 12 స్థానాల్లో విజయం సాధించేలా పక్కా ప్లాన్‌ త్వరలో నియోజకవర్గానికో ఇన్‌చార్జి.. పార్టీ సీనియర్‌ నేతలకు బాధ్యతలు నాయకులను గాడిలో పెట్టే పనిలో జిల్లా అధ్యక్షులు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లోని 12 స్థానాలకు గానూ 8 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా, 2018 ఎన్నికల్లో 10మంది…

Read More