గుజ్జుల ప్రేమేందర్ కు ఓటేయండి
వరంగల్ వాయిస్, ఆత్మకూర్ : మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులను బీజేపీ నాయకులు కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పెద్ద బ్లాక్ మెయిలర్, మల్లన్నకు గత ఎన్నికల్లో ఉన్న సానుభూతి ఇప్పుడు లేదన్నారు. అతడు ఒక అవకాశవాదని పట్టభద్రులు మొహమాటం లేకుండా చెబుతున్నారని అన్నారు. ప్రేమేందర్…