పూసపల్లి కుట్ర కేసులో వెంకట్ రెడ్డి పేరును తొలిగించాలి
ప్రశ్నించే గొంతుకలపై కుట్ర కేసులు సరికాదు కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి మర్రి మహేష్ వరంగల్ వాయిస్, కేయూ : గత మూడు నెలల క్రితం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నేతలపై పెట్టిన పూసపల్లి కుట్ర కేసులో భాగంగా నిన్న పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి పేరు చేర్చడం పట్ల పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బుధవారంనిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య…