టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు
గులాబీకి కన్నెబోయిన రాజయ్య గుడ్ బై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వరంగల్ వాయిస్, హనుమకొండ: అధికార టీఆర్ఎస్ పార్టీ మరో షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన సీనియర్ నేత, షిప్ అండ్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆత్మగౌరవం లేని టీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నట్లు సీనియర్ నేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్ తో…