బావిలోకి దూసుకెళ్లిన కారు
ఇద్దరు అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, కేసముద్రం : దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న కారు శుక్రవారం రాత్రి ఆరున్నర గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కేసముద్రం బైపాస్ రోడ్డు వెంట ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కారులోనే చిక్కుకున్నారు. ఇందులో చిన్నారి పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టేకుల గూడెంనుంచి అన్నారం షరీఫ్కు కారులో ఐదుగురు బయలు దేరారు. తిరిగి వచ్చే క్రమంలో హహబూబాబాద్కు చెందిన మరో ఇద్దరు వీరితో…