తెలుగు రాష్టాల్ల్రో టెన్త్ పరీక్షలు ప్రారంభం
టెన్త పరీక్షా కేంద్రాలవద్ద కోలాహలం వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలుగు రాష్టాల్ల్రో పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ లో ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలను ఎస్ఎస్స్సీ బోర్డు నిర్వహించనుంది. ఏప్రిల్ 3 నుండి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని తెలంగాణ విద్యా శాఖ ప్రకటించింది. ఉదయం 9:35 గంటల వరకు విద్యార్థులను అధికారులు…