జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారుల గల రఘునాథపల్లి, నిడిగొండ, గోవర్ధనగిరి, కొమ్మల గ్రామాల మధ్యలో ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతుండడంతో సిఐ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నేపథ్యంలో జనగామ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్ నేపథ్యంలో రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణకై సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్న…