Warangalvoice

tgtwur jc mahabubabad

మాడిన అన్నం.. గొడ్డు కారం..

ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో ఆహారం తినలేక పస్తులుంటున్న విద్యార్థులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీతో వెలుగులోకి మన బిడ్డలకు ఇలాగే పెడతామా అంటూ నిలదీత సాక్షాత్తు కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం నిత్యం సంచరించే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలోని విద్యార్థినులకు మాడిన అన్నం..గొడ్డు కారమే దిక్కైంది. తింటే తిను లేకుంటే పస్తులుండు అన్నట్లుగా అక్కడి వార్డెన్లు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులకు మెరుగైన భోజనం…

Read More