‘సంగ్రామ’ భేరి.. గెలుపుపై గురి
ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యం ఆగస్టు 2నుంచి బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధినుంచి ప్రారంభం 26న వరంగల్లో భారీ ముగింపు సభ హాజరుకానున్న బీజేపీ చీఫ్ నడ్డా ఓరుగల్లుపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత పాదయాత్రను మొదట వరంగల్ భద్రకాళి అమ్మవారి సన్నిధినుంచే…