Warangalvoice

Ruling party leaders in paper leak

పేపర్‌ లీకులో అధికార పార్టీ నేతలు

కెటిఆర్‌ కుసన్నల్లోనే వ్యవహారం బిజెఇఐఎం కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్పీఎస్సీ క్వశ్చన్‌ పేపర్ల లీకేజీపై ఆందోళనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి నాన్‌ బెయిలెబుల్‌ కేసులు పెట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుబట్టారు. ఉండటం వేస్టని, వెంటనే కేటీఆర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ చేసినవాళ్లంతా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనని, వాళ్లందరూ ఎదో ఒక పదవితో సంబంధం…

Read More