Warangalvoice

రామచంద్రపురం భూ సమస్యల పరిష్కారానికి రీ-సర్వే

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ 10,500 ఎకరాల సర్వేకు 9 బృందాల ఏర్పాటు.. రైతులు సహకరించాలని వినతి వరంగల్ వాయిస్, మల్లంపల్లి (ములుగు జిల్లా) : మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రకటించారు. బుధవారం రామచంద్రపురం గ్రామ రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని, 10,500 ఎకరాల వ్యవసాయ భూమి రీ-సర్వే, హద్దుల గుర్తింపుపై…

Read More