Warangalvoice

Rakesh Reddy should win as MLC

ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలి

పిలుపునిచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతులు, యువకులు, నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఒక వ్యాపారం చెడిపోతే ఆ వ్యాపారి మాత్రమే నష్టపోతారు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ శరీరానికి మాత్రమే నష్టం కానీ, రాజకీయాల్లో చెడు వ్యక్తులు, స్వార్థ పరులు, మోసగాళ్లు ఉంటే మాత్రం మొత్తం…

Read More