Warangalvoice

ఐటీడీఏలో ‘ప్రజావాణి – గిరివాణి’

ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ ఈ నెల 23న గిరిజన దర్బార్.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం వరంగల్ వాయిస్, ములుగు : జిల్లాలోని గిరిజన ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న సోమవారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ‘ప్రజావాణి – గిరివాణి’ (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని,…

Read More