వరంగల్ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి
ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ వాయిస్, వరంగల్ : హైదరాబాద్ తర్వాత వరంగల్ను పారిశ్రామిక కేంద్రంగా మార్చండి” అని సీఐఐ తెలంగాణ ఇంటరాక్టివ్ సెషన్లో పార్లమెంటు సభ్యురాలు (లోక్సభ) డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ నిట్ క్యాంపస్ లో శుక్రవారం సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మీటింగ్తో పాటుగా ఏఐ ఇన్ ఫార్మా: ది ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఫార్మాలో సీఐఐ మెంబర్షిప్ రోడ్ షో, సీఓఈల సేవలను నిర్వహించారు. వరంగల్…