కసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లింది
బండి అరెస్ట్పై ఆగ్రహించిన తరుణ్ చుగ్ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఇక ఆయనను సాగనంపడమే తరువాయి అని బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్ట్ తీరును తప్పుపట్టారు. బండి సంజయ్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అరెస్టుకు కారణాన్ని వెల్లడిరచడంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూను…