ఢిల్లీలిక్కర్ స్కామ్లో విచారణకు కవిత హాజరు
పిళ్లయ్తో కలిపి కవితను..ఫేస్ టూ ఫేస్ విచారణ వందకోట్ల లావాదేవీలపైనే ప్రధానంగా ఇడి దృష్టి అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ నిరాకరణ చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్ రెడ్డి వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ సాగుతోంది. ఇడి విచారణకు ఎమ్మెల్సీ, కెసిఆర్ కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్ బోయినపల్లికి మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈడీ విచారణకు బీఆర్ఎస్…