మహిళా జర్నలిస్టులకు హెల్త్ క్యాంప్
శిబిరాన్ని ప్రారంభించిన సిఎస్ శాంతికుమారి సద్వినయోగం చేసుకోవాలని పిలుపు వరంగల్ వాయిస్,హైదరాబాద్:హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సమాచారశృాఖ కార్యాలయంలో మహిళా జర్నలిస్ట్ లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును సీఎస్ శాంతి కుమారి ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో శ్వేత మహంతి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ శిబిరం మార్చి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది అందుబాటులో…