Warangalvoice

Government is committed to the welfare of minorities

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ తూర్పులో  ‘ఈద్ కా తోఫా’ పంపిణీ పేద ముస్లింలకు రంజాన్ కానుకలు  వరంగల్ వాయిస్, వరంగల్ : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “ఈద్ కా తోఫా” కార్యక్రమంలో ఆమె…

Read More