Warangalvoice

Electrical Jobs Chalo Vidyut Soudha

విద్యుత్‌ ఉద్యోగలు ఛలో విద్యుత్‌ సౌధ

డిమాండ్ల సాధన కోసం ఆందోళన ఖైరాతాబాద్‌ చౌరస్తాలో నిలిచిన ట్రాఫిక్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: విద్యుత్‌ సౌధ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మహాధర్నాకు దిగారు. ధర్నాలో 30వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్సీతో పాటు 29 డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌, పంజాగుట్ట మార్గం మూసివేశారు. దీంతో 4 కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర…

Read More