బీసీ రిజర్వేషన్ల సాధనకు అన్ని జెండాలు ఏకం కావాలి
ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ బీసీలు రైతు తరహా ఉద్యమ చేయాలి ఇందిరాపార్క్ దీక్షలో నినదించిన నాయకులు వరంగల్ వాయిస్, హైదరాబాద్ : గడిచిన ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజ్వేషన్లను సాధించడం కోసం వివిధ పార్టీల్లోని బీసీలు జెండాలను పక్కకు పెట్టి ఐక్యంగా ఉద్యమించాలని ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు. శనివారం…