Warangalvoice

Justice should be given to the victim woman

బాధిత మహిళకు న్యాయం చేయాలి

భూక్యా సరితను మోసం చేసిన రాముని శిక్షించాలి డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ వరంగల్ వాయిస్, కమలాపూర్ : నిరుపేద ఎస్టీ లంబాడి సామాజిక వర్గానికి చెందిన వికలాంగ మహిళ భూక్య సరితను మొదటి వివాహం చేసుకొని తనతో కూతురిని కనీ ఆమెకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకొని మోసం చేసి తప్పించు తిరుగుతున్న పూలాంటి రాముపై చర్య తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్…

Read More
Help the victim's family

బాధిత కుటుంబానికి చేయూత

శ్రీ వివేకానంద సేవ సంస్థ ఆర్థిక సాయం వరంగల్ వాయిస్, మొగిలిచెర్ల : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలోని శ్రీ వివేకానంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గత పది రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందిన చిలువేరు కమలాకర్ (35) కుటుంబాన్ని పరామర్శించారు. మృతిచెందిన కమలాకర్ కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయిలకు దాతల సహకారంతో ఆర్థిక సహకారాన్ని శ్రీ వివేకానంద సేవ సంస్థ అధ్యక్షుడు ఆడెపు రమేష్, ఉపాధ్యక్షుడు బిల్లా రమేష్, కోశాధికారి లెంకలపల్లి…

Read More
The norms in building construction are inconsistent

భవన నిర్మాణంలో నిబంధనలు బేఖాతరు

వరంగల్ వాయిస్, పరకాల : పట్టణం నడిబొడ్డులోని కూరగాయల మార్కెట్ రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అతి భారీ భవనం నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పురపాలక అధికారులు కళ్లు మూసుకొని ఉండటం విశేషం. కారణం మామూళ్ల మత్తా? అధికార పార్టీ ఒత్తిడులా? అని ప్రజల్లో అనుమానం వ్యక్తం అవుతోంది. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే పరకాల బీజేపీ ఆధ్వర్యంలో పోరాటానికి చేయడానికి సమాయత్తం అవుతోంది. పరకాల పురపాలక సంఘం పరిధిలో జి ప్లస్ టు నిర్మాణాలకు మాత్రమే…

Read More
Protection of government land with the initiative of BJP

బీజేపీ చొరవతో ప్రభుత్వ భూమికి రక్షణ

వరంగల్ వాయిస్, పరకాల : పట్టణంలోని నూతన వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 95లో గల సుమారు1500 గజాల ప్రభుత్వ భూమి అన్యాకాంతం కాకుండా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వానికి,నూతన ప్రభుత్వానికి స్థానిక తహసీల్దార్, ఆర్డీవోలకు మెమోరాండం ఇచ్చి నిరసన తెలపడంతో అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడినందుకు పరకాల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమిని ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ కార్యాలయాలు…

Read More
Vote for Gujjula Premender

గుజ్జుల ప్రేమేందర్ కు ఓటేయండి

వరంగల్ వాయిస్, ఆత్మకూర్ : మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం పట్టభద్రులను బీజేపీ నాయకులు కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పెద్ద బ్లాక్ మెయిలర్, మల్లన్నకు గత ఎన్నికల్లో ఉన్న సానుభూతి ఇప్పుడు లేదన్నారు. అతడు ఒక అవకాశవాదని పట్టభద్రులు మొహమాటం లేకుండా చెబుతున్నారని అన్నారు. ప్రేమేందర్…

Read More
Extensive campaigning by Congress leaders

కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం

వరంగల్ వాయిస్, పరకాల : కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ, పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో శనివారం ఉదయం పరకాల పట్టణంలోని పట్టభద్రులను కాంగ్రెస్ నేతలు, నాయకులు కలిసి ప్రచారం చేశారు. బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ,…

Read More
Ambulatory medical services for the elderly

వృద్ధులకు సంచార వాహన వైద్య సేవలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ మెడికేర్ యూనిట్, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హసన్ పర్తి మండలం, పలివేల్పుల రోడ్డు, భీమారం గ్రామంలోని లార్డ్ అనాథ వృద్ధాశ్రమంలో వృద్దులకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ : పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి : బొమ్మినేని పాపిరెడ్డిల ఆదేశానుసారం ఏర్పాటు చేయడం…

Read More
If the seeds are sold at high prices, action will be taken

విత్తనాలు అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవు

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, వరంగల్ : విత్తనాలు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాలు షాప్ ల వద్ద బార్లు తీరుతున్నారు. దీంతో షాప్ యజమానులు ఇష్టారీతిన ఎక్కువ ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నా వ్యవసాయ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా డీఆర్ఓ శ్రీనివాసులు ను కలిసి అగ్రికల్చర్ వాళ్లు పర్యవేక్షణ…

Read More
Modi should win for the development of the country

దేశాభివృద్ధి కోసం మోడీని గెలిపించాలి

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : దేశ రక్షణ, సమగ్రత కోసం బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మొదటిప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెడవెల్లి రాజవర్థన్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆపార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నికలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని, నేటికి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉందన్నారు. ప్రధాని మోడీ…

Read More
Youth Congress campaign in library

లైబ్రరీలో యూత్ కాంగ్రెస్ ప్రచారం

వరంగల్ వాయిస్, హనుమకొండ : పట్టభద్రుల ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం 11వ డివిజన్ లో ఉన్న వరంగల్ రీజినల్ లైబ్రరీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమకారులను అందరిని తీన్మార్ మల్లన్న ఓటు వేసి చట్టసభలకు పంపాలని కోరారు. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని…

Read More