Warangalvoice

Telangana MLC Election Polling Ended on 4 PM 27th Feb 2025

MLC Elections 2025: పోలింగ్ ముగిసింది.. గెలిచేదెవరు..

మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ.. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మార్చి3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను లెక్కిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు…

Read More
Ex Mla Julakanti Rangareddy Demand For Speed Up Rescue Operation At Slbc Tunnel

Ex MLA Julakanti | వారిని బయటికి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు వరంగల్ వాయిస్, మిర్యాలగూడ : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు….

Read More
Kishan Reddy sensational allegations against CM Revanth Reddy

Kishan Reddy: బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకో.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన ఆరోఫణలు చేశారు. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని హెచ్చరించారు. వరంగల్ వాయిస్,  ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక తానా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో…

Read More
Ex Minister Harish Rao Team Protest At Slbc After Police Stopped Their Team

SLBC | ఎస్ఎల్‌బీసీ వ‌ద్ద‌కు చేరుకున్న హ‌రీశ్‌రావు.. ట‌న్నెల్ లోప‌లికి అనుమ‌తించ‌ని పోలీసులు

SLBC | ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు వ‌ద్ద‌కు మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు చేరుకున్నారు. వరంగల్ వాయిస్,  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు వ‌ద్ద‌కు మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, బీరం హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు చేరుకున్నారు. అయితే సొరంగంలోకి…

Read More
Brs Mlc Kavitha Fire On Revanth Reddy Politics

MLC Kavitha | సీఎం రేవంత్ రెడ్డివి అంతులేని అబ‌ద్ధాలు.. ఎమ్మెల్సీ క‌విత ఫైర్

MLC Kavitha | రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంతులేని అబ‌ద్ధాల‌తో త‌న ప‌రిపాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తీవ్రంగా విమ‌ర్శించారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంతులేని అబ‌ద్ధాల‌తో త‌న ప‌రిపాల‌న‌ను కొన‌సాగిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత తీవ్రంగా విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారు. నెలకు రూ 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని అబద్దాలు చెబుతున్న సీఎం.. కాగ్…

Read More
Brs Working President Ktr Demands A Judicial Commission Should Be Formed On The Slbc Tunnel Accident

KTR | ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్ర‌మాదంపై జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాలి.. కేటీఆర్ డిమాండ్

KTR | ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్ర‌మాదంపై జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : ఎస్ఎల్‌బీసీ సొరంగ ప్ర‌మాదంపై జ్యుడిషీయ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపైన అందుకు బాధ్యులైన వారిపైన విచారణ చేపట్టాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన…

Read More
Brs Working President Ktr Fire On Revanth Reddy Delhi Tour

KTR | 35 సార్లు ఢిల్లీకి వెళ్లి చేసిందేమిటీ..? 36వ సారి వెళ్లి ఇప్పుడు పీకేదేంటి..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

KTR | రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీని వ‌దిలిపెట్టి.. ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలో హ‌స్తం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చేరుతున్నారంటే రేవంత్ ప్ర‌భుత్వం ప‌త‌నానికి సంకేతం అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ…

Read More
Harish Rao Responds On Water Crisis In Hyderabad City

Harish Rao | ఎండాకాలం రాక‌ముందే హైద‌రాబాద్‌లో నీటి ఎద్ద‌డి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao | కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ పాల‌న‌లో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏ ఒక్క‌రోజు కూడా నీటి క‌ష్టాల్లేవు. కానీ ఇవాళ ఎండాకాలం రాక‌ముందే.. నీళ్ల క‌ష్టాలు మొద‌ల‌య్యాయని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ పాల‌న‌లో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏ ఒక్క‌రోజు కూడా నీటి క‌ష్టాల్లేవు. కానీ ఇవాళ…

Read More
Iit Madras Team In Action To Rescue Victims In Slbc Tunnel

SLBC Tunnel | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఆక్వా ఐ పరికరాలతో సెర్చింగ్‌

SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది వరంగల్ వాయిస్, మహబూబ్ నగర్: నాగర్‌కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇదే తరహాలో 2023లో ఉత్తరాఖండ్‌లో జరిగిన…

Read More
Brs Leader Jagadish Reddy Slams Cm Revanth Reddy For Participating Mlc Elections Campaign

Jagadish Reddy | కార్మికుల ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? సీఎం రేవంత్‌ రెడ్డిపై జగదీశ్‌ రెడ్డి ఫైర్‌

Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం…

Read More