BRS leaders | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్, హరీష్రావు ఇళ్లవద్ద పోలీసుల మోహరింపు
కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల నివాసాల వద్ద పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల నివాసాల వద్ద పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఇదిలావుంటే హెచ్సీయూ…