Warangalvoice

Cs Shanti Kumari Made A Statement On The Ongoing Dismissal Of Retired Employees

రిటైర్డ్‌ ఉద్యోగులను పంపిస్తారా?

ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే చిక్కు లు వస్తాయని గుర్తించి, అందరినీ తొలగించి, ఆ తర్వాత అనుకూల అధికారులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్లాన్‌ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిలో అస్పష్టత అనుకూల అధికారులను కొనసాగించేందుకు ప్రణాళిక ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న అధికారుల తొలగింపు ఉత్తదేనా? సీఎస్‌ ఆదేశాలు ప్రచార…

Read More