Warangalvoice

Brs Leader Jagadish Reddy Slams Cm Revanth Reddy For Participating Mlc Elections Campaign

Jagadish Reddy | కార్మికుల ప్రాణాల కంటే.. ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? సీఎం రేవంత్‌ రెడ్డిపై జగదీశ్‌ రెడ్డి ఫైర్‌

Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. Jagadish Reddy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్‌ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్‌లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం…

Read More