Warangalvoice

Class 10 Exams Concluded Peacefully In Telangana

Tenth Exams | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు సోష‌ల్ స్టడీస్‌ పరీక్షతో పది పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు….

Read More
Ex Minister Harish Rao Condemn Lathicharge On Hcu Students

Harish Rao | హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌.. తీవ్రంగా ఖండించిన హ‌రీశ్‌రావు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీరును నిర‌సిస్తూ శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టిన హెచ్‌సీయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో గ‌త నాలుగు రోజుల నుంచి నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. బుధ‌వారం ఉద‌యం శాంతియుతంగా నిర‌స‌న చేప‌ట్టిన ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయ‌డాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని…

Read More
Brs Leader Rs Praveen Kumar Fire On Revanth Reddy Politics Against On Hcu Bio Diversity Park

RS Praveen Kumar | రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలి.. అప్పుడే తెలంగాణ సుర‌క్షితం : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం, భూముల కుంభకోణంలో కాంగ్రెస్ గుంట నక్కల ముఠాపై వెంటనే సుమోటోగా కింది కేసులు పెట్టాలని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హెచ్‌సీయూ బయో డైవర్సిటీ పార్క్ విధ్వంసం,…

Read More
Police Pickets At Brs Leaders Ktr And Harish Rao Residences

BRS leaders | కంచ గచ్చిబౌలి భూముల వివాదం.. కేటీఆర్‌, హరీష్‌రావు ఇళ్లవద్ద పోలీసుల మోహరింపు

కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల  నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ ‌: కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతల  నివాసాల వద్ద పోలీసులు  మోహరించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ , రాష్ట్ర మాజీ మంత్రి హరీష్‌ రావు  నివాసాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఇదిలావుంటే హెచ్‌సీయూ…

Read More
Ktr Fires On Cm Revanth In Hcu Issue

KTR | విధ్వంసమే మీ ఏకైక నినాదం.. హెచ్‌సీయూ వ్యవహారంలో రేవంత్‌పై కేటీఆర్‌ ధ్వజం

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల ఇండ్లను కూల్చివేశారని మండిపడ్డారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : హైదరాబాద్‌సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తొలుత పర్యావరణ పరిరక్షణ పేరుతో చాలా మంది పేదల…

Read More
We Will Develop All Areas In Upcoming Days Says Mla Kp Vivekananda

MLA KP Vivekananda | రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా సంక్షేమ సంఘ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ వాయిస్,  దుండిగల్  : సంక్షేమ సంఘ సభ్యులు ఒక్క తాటిపై ఉంటేనే కాలనీ మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన…

Read More
Cs Shanti Kumari Made A Statement On The Ongoing Dismissal Of Retired Employees

రిటైర్డ్‌ ఉద్యోగులను పంపిస్తారా?

ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్‌ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే చిక్కు లు వస్తాయని గుర్తించి, అందరినీ తొలగించి, ఆ తర్వాత అనుకూల అధికారులను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వంలోని కొందరు ప్లాన్‌ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరిలో అస్పష్టత అనుకూల అధికారులను కొనసాగించేందుకు ప్రణాళిక ఎక్స్‌టెన్షన్‌పై ఉన్న అధికారుల తొలగింపు ఉత్తదేనా? సీఎస్‌ ఆదేశాలు ప్రచార…

Read More
Ktr Says Real Estate Downfall Under Congress Rule In Hyderabad

KTR | పదేండ్ల కేసీఆర్ పాలనలో సౌ‘భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ‘భాగ్యనగరం’: కేటీఆర్‌

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్‌ 15 నెలల అసమర్థ కాంగ్రెస్‌ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో ఇండ్ల కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్‌ 15 నెలల అసమర్థ కాంగ్రెస్‌ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలో…

Read More
Ktr Says Policies Do Stand The Test Of Time Irrespective Of Twisted Politics

KTR | తెలంగాణకు బీవైడీ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషి ఫలితమే: కేటీఆర్‌

రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయని చెప్పారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10…

Read More
Electricity Ao Caught Taking Bribe Of Rs 30 Thousand

ACB Raid | రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్‌ ఏవో

విద్యుత్‌ లైన్‌ మార్పిడి కోసం బాధితుడి నుంచి లంచం తీసుకున్న విద్యుత్‌ శాఖ ఏవో ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : విద్యుత్‌ లైన్‌ మార్పిడి కోసం బాధితుడి నుంచి లంచం తీసుకున్న విద్యుత్‌ శాఖ ఏవో  ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల డివిజన్‌లో ఏవోగా పనిచేస్తున్న ఎస్‌.సురేందర్‌ రెడ్డి  గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 30వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. తన…

Read More