Warangalvoice

Sahith Gaddam

Mukrak Is An Ideal Once Again Villagers Donate To Brs Silver Jubilee Celebration

Mukra Villagers | ముక్రా(కె) మరోసారి ఆదర్శం.. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు గ్రామస్థుల విరాళం

బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్‌ఎస్‌ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది. వరంగల్ వాయిస్, ఆదిలాబాద్ : బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ గ్రామం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. ఆ గ్రామమే నేడు బీఆర్‌ఎస్‌ వేడుకల నిర్వహణకు గాను స్వచ్ఛందంగా విరాళాన్ని అందజేసి మరోసారి ఆదర్శంగా నిలిచింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా ( కే )  గ్రామస్థులు ఏప్రిల్ 27న వరంగల్‌లో…

Read More
Brs Working President Talks About Palle Pragathi Issues In Telangana

KTR | అమ్మ పెట్ట‌దు.. అడుక్క తిన‌నివ్వ‌దు.. కాంగ్రెస్ పాల‌న‌పై కేటీఆర్ ధ్వ‌జం

KTR | కాంగ్రెస్ పాల‌న‌లో ప‌ల్లెల‌న్నీ ధ్వంస‌మ‌వుతున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. పారిశుధ్య వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌ల్లెల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడు అని విమ‌ర్శించారు కేటీఆర్ వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పాల‌న‌లో ప‌ల్లెల‌న్నీ ధ్వంస‌మ‌వుతున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. పారిశుధ్య వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌ల్లెల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడు అని విమ‌ర్శించారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్లెల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై కేటీఆర్ స్పందించారు. అమ్మ…

Read More
Ex Minister Harish Rao Counter To Minister Sridhar Babu On Teacher Recruit Posts

BRS MLAs | మంత్రి కోమ‌టిరెడ్డిపై చ‌ర్యలు తీసుకోండి.. స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞ‌ప్తి

తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిశారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడని స్పీక‌ర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభను తప్పు…

Read More
Brs Working President Ktr Fire On Bjp Govt On Delimitation

KTR | జ‌నాభా ఆధారంగా సీట్ల పెరుగుద‌ల జ‌రిగితే.. దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం : కేటీఆర్

డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతంగా తెలియచెప్పారు. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు.. ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని… దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. వరంగల్ వాయిస్, చెన్నై : డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అద్భుతంగా తెలియచెప్పారు. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు…

Read More
Singareni Lags Behind In Achieving A Huge Target

Singareni | భారీ లక్ష్యసాధనలో సింగరేణి వెనుకంజ.. 70 మిలియన్ టన్నుల లక్ష్యసాధన అసాధ్యమే..!

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. వరంగల్ వాయిస్, గోదావరిఖని : రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. భారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యమైన 72 మిలియన్ టన్నులు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నించిన సింగరేణి చతికిల పడిపోయింది. మార్చి…

Read More
Dangerous Transportation Of 10th Grade Gurukul Students To The Exam Center

Dangerous Transportation | ప్రమాదకరంగా పరీక్షా కేంద్రానికి 10వ తరగతి గురుకుల విద్యార్థుల తరలింపు

విద్యార్థుల జీవితాలకు తొలిమెట్టయిన 10వ తరగతి పరీక్షలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వరంగల్ వాయిస్, నస్రుల్లాబాద్ : విద్యార్థుల జీవితాలకు తొలిమెట్టయిన 10వ తరగతి పరీక్షలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తరలింపులో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంగట్లో పశువులను, మేకలను, గొర్రెలను తరలిస్తున్నట్లు ఒకే వ్యాన్‌లో తరలిస్తుండడం తల్లిదండ్రులు కలవరపాటుకు గురువుతున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని…

Read More
Brs Working President Ktr Talks On Delimitation In Chennai

KTR | ప్ర‌జాస్వామ్యం మంద‌బ‌లం ఆధారంగా న‌డ‌వ‌రాదు : కేటీఆర్

KTR | డీ లిమిటేష‌న్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం మంద‌బ‌లం ఆధారంగా న‌డ‌వ‌రాదు అని పేర్కొన్నారు. వరంగల్ వాయిస్, చెన్నై : డీ లిమిటేష‌న్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం మంద‌బ‌లం ఆధారంగా న‌డ‌వ‌రాదు అని పేర్కొన్నారు. చెన్నైలో జ‌రిగిన‌ దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్ హాజ‌రై మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్య‌మం న‌డిపించారు. 14 సంవ‌త్స‌రాల అనంత‌రం తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను…

Read More
bjp union minister bandi sanjay clarifies not contesting president race

ఆ రేసులో నేను లేను.. తేల్చిచెప్పేసిన బండి సంజయ్

Bandi Sanjay Clarifies: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేశారు కేంద్రమంత్రి. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి  ఎంపిక త్వరలోనే జరుగనుంది. ఈ పదవి కోసం పార్టీలోని ఆశావాహులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఆ పదవి తమకే రావాలని పలువురు సీనియర్ నేతలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా… తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ …

Read More
Water Level Decreasing In Kadem Project Ayacut Farmers In Agitation

Kadem Project | కడెం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం.. ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

Kadem Project | మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు , చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీల) వద్ద ఉంది. వరంగల్ వాయిస్, కడెం : మార్చి మాసంలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు  చెరువుల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 684 అడుగులు (4.237టీఎంసీల)…

Read More
Brs Working President Ktr Will Visit Karimnagar On March 23

KTR | రేపు క‌రీంన‌గ‌ర్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ వెళ్ల‌నున్నారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 23వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ వెళ్ల‌నున్నారు. ఏప్రిల్ 27న జరిగే బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన స‌న్నాహ‌క స‌మావేశంలో…

Read More